పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయండి…
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రిబవరి 10,11,12 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగబోయే పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ఎస్.ఎఫ్.ఐ., యూ.టీ.ఎఫ్. నాయకులు కోరారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సంభందిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ… పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలో […]

