రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…
వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి సూచించారు. తదనంతరం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన […]





