WhatsApp Image 2024-02-09 at 7.14.15 PM Trending News

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు…!!!

కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్న రామాలయం వద్ద నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై […]

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు […]

uphc-full-form Exclusive

దుమ్ములపేటలో కొత్త యూ.పీ.హెచ్. ప్రారంభం…

దుమ్ములపేట లో యుపీహెచ్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, తదితరులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దుమ్ములపేట లో వైఎస్సార్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (యుపీహెచ్సీ) ని 1.89 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించారని అన్నారు. తారకరామా నగర్, దుమ్ములపేట వాసులకు వైద్య […]