OIP (6) Exclusive

ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పాలనకు రోజులు వచ్చాయి… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి రోజులు దగ్గర పడ్డాయని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ధోనే జిల్లాలోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు కట్టారా, ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని […]