04122022130312n6 Political

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ …

తూర్పు గోదావరి జిల్లాలో ధవలేశ్వరం లూధరన్ చర్చి వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. ప్రజాసేవ పరమావధిగా  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  […]