భోగిగణపతికి చతుర్ధి హారతి…
గణాధిప సంకష్టహర చతుర్ధి సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. సోమవారం రాత్రి సహస్ర స్తోత్ర పారాయణ జరిగింది. ఉపవాసకులు భారీగా ఉండ్రాళ్ళు తయారుచేసి నివేదించారు. భక్తులకు పసుపు కుంకుమలతో చతుర్ధిఅల్పాహారం అందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… ఫిబ్రవరి మాఘ మాసం నుండి 24 నెలలు పాటు ప్రతి నెల సంకష్ట హర చతుర్ధి రోజున సుప్రభాత వేళలో పల్లకీ సేవ సంధ్య వేళలో కోటి వత్తులతో […]
