బీ.జే.పీ. అభ్యర్ధిగా పోటీ చేయనున్న బాలీవుడ్ నటి…
కేంద్ర మంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీ.కే. సింగ్, ఎం.పీ. వరుణ్ గాంధీని పక్కనబెట్టి నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్లను బరిలోకి దింపగా, మరో 111 మంది లోక్సభ ఎన్నికల అభ్యర్థులను బీ.జే.పీ. ఆదివారం ప్రకటించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్పూర్ నుండి పోటీ చేయనున్నారని తెలిపింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర 2019 లో గట్టి పోటీలో ఓడిపోయిన తరువాత పూరీ నుండి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలిపారు. ఉత్తర […]









