కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. చివరికి ఏమైందంటే…!!!
కర్ణాటక రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రాజథాని బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీ ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే తనకు ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. ఆ వాగ్వాదం కాస్తా ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకొనే దాకా తీసుకు వెళ్లింది. ఈ ఘటనలో కూతురు మరణించగా.. తల్లి కి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని, […]









