243243-police-station Crime

విజయవాడలో దారుణ హత్య…

విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పట్టణం లో వన్ టౌన్ పరిదిలో గణేష్ ను హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమచారంతో ఘటనా స్తలానికి వెళ్లిన పోలీసులు హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు […]

WhatsApp Image 2023-12-14 at 8.57.18 AM Crime

వెండి వస్తువుల్లో గోల్‌మాల్‌…!!!

కొనే ముందు నాణ్యతను చూసుకోవాల్సిందే. లేక పోతే మీకు మోసపోవల్సిందే. ఇటీవల ఇలాంటి సంఘటన ఒక వెండి షాప్ లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి వెండి షాప్ లో 10 లక్షలు విలువ గల వెండి ని కొనుగోలుచేసాడు. కొంత కాలం తరువాత వాటిని మార్చడానికి అదే షాప్ కి తీసుకొనివెళ్లాడు అక్కడ పనిచేసేవారు వెండి నాన్యత తక్కువుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించాడు.

IMG-20231212-WA0030 Crime

అక్రమ రవాణా పీ.డీ.ఎస్. బియ్యం పట్టివేత…

కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప గ్రామములోని ఒక్క ఇంటి నందు బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం పై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేశారు. ఆ తనికీల్లో 24 బ్యాగ్ లలో సుమారు 1006 కేజీల PDS బియ్యంను గుర్తించారు. సదరు పి.డి.ఎస్‌ బియ్యం గోట ధర్మరాజు కి చెందిందని గుర్తించారు. గోట ధర్మరాజు టూవీలర్ వాహనముపై 50 కేజీల PDS […]

pi7-image-capture-1669467478-17014135811-1701968636 Uttar Pradesh

ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆత్మ హత్యచేసుకొని చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకుచెందిన నల్గురు  వారణాసి లో ఆశ్రమంలో నివాసానికి వెళ్లారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి వారు బయటికి రాకపోవడంతో అక్క ఆశ్రమ వాసులకు అనుమానమొచ్చి పోలీస్ లకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీస్ లు ఘటన స్థలానికి […]

WhatsApp Image 2023-12-02 at 4.26.59 PM Crime

500 కేజీలు గంజాయి స్వాధీనం…

సినీ ఫక్కీలో భారీగా గంజాయిని సెబ్ అధికారులు పట్టుకున్నారు. శృంవరపుకోట మండలం రాజీపేట గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా తనిఖీల సమయంలో బొలెరో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానమోచ్చిన అధికారులు ఆ వాహనాన్నిచేస్ చాశారు. చేజ్ చేసే క్రమంలో తాటిపూడి సమీపాన దొర్లపాలెం గ్రామం వద్ద ఆ వాహనం బోల్తా పడింది. బోల్తా పడిన బొలెరో వాహనంలో భారీగా బయటపడిన గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకరిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసిన […]

WhatsApp Image 2023-12-01 at 10.51.39 AM Crime

నకిలీ మద్యం తయారి ముఠా అరెస్టు…

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లోనే నకిలీ మద్యం తయారుచేస్తూ ప్రభుత్వ షాప్ లకు అమ్ముతుండగా దొడ్డి జోగేశ్వర రావు సన్ ఆఫ్ రామకృష్ణ ను ఎక్సైస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియచేశారు. వారినుంచి 239 మద్యం సీసాలను సీస్ చేసినట్లు ఇంచార్జ్ సూపరింటెండెంట్ యడ్ల శ్రీలత చెప్పారు.

WhatsApp Image 2023-11-27 at 8.03.57 PM (1) Crime

మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు… -జిల్లా ఎస్.పీ.-

కాకినాడ 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 6 సంవత్సరాల బాలికను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, మానభంగం చేసిన కేసులో ముద్దాయిపై నేరం ఋజువు అయినందున భారతీయ శిక్షా స్మృతి మరియు పొక్సో చట్టంలోని వివిద సెక్షన్ల క్రింద జీవిత ఖైదు మరియు 34 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3,500/- కాకినాడ ఫోక్సోకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎల్ వెంకటేశ్వర రావు జరిమానా విధించారు. మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా […]

man-breaking-into-home Crime

ఇళ్ల దొంగతనాల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు…

ఇళ్లల్లో మనుషులు లేని సమయంలో చోరీలు చేస్తున్న దొంగల ముఠాను పోలీపులు ఆరేస్ట్ చేసారు. ఆ దొంగలనుంచి 220 గ్రాముల బంగారం వస్తువులు, 718 గ్రాముల వెండి వస్తువులు వగైరా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్.పీ. శ్రీ ఎస్. శ్రీధర్ గారి దిశానిర్దేశాల ప్రకారం అడిషనల్ SP (Admin) శ్రీ. Sk. ఖాదర్ బాషా గారి పర్యవేక్షణలో దర్యాప్తును వేగవంతం చేసి కేసులలో జరుగుతున్న సరళిని బట్టి పాత, కొత్త నేరస్తుల కదలికలు వంటి వాటిపై నిఘా […]

WhatsApp Image 2023-11-27 at 6.48.53 PM Crime

లంచం తీసుకుంటూ ఏ.సీ.బీ. కి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో…

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేటకు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో వై. లక్ష్మీదేవి రూ. 23వెలు డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏ.సీ.బీ. ని ఆశ్రయించారు. ఏ.సీ.బీ. అడిషనల్ ఎస్.పీ. సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తాసిల్దార్, వి.ఆర్.వో ను అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Image 2023-11-21 at 12.42.56 PM (1) Crime

పేరు మోసిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు… -జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్-

పేరు మోసిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ మీడియాకు తెలియచేశారు. వారినుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 23.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన అన్నారు.వీరిలో ఒక దొంగపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు ఉన్నట్లు, మరో దొంగపై 10 కేసులు, మరో దొంగపై 03 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ అన్నారు.