WhatsApp Image 2023-12-05 at 4.58.23 PM Kakinada

పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.. -నాగ నరసింహారావు-

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శకమైన, దోష రహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.వో., నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2024 లో భాగంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం పై కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని నాగ నరసింహారావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. […]