కలెక్టర్ హామీ తో దూసర్లపూడిదీక్ష విరమణ…!!! -ఆర్.డి.ఓ., డి.ఎస్.పి.-
ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కృతిక్ శుక్లాను కలిసి సంప్రదించారు. ధర్నాస్థలి దూరం చేసి రెండేళ్లు అయ్యిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి నూరు శాతం అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. ఆర్.డి.ఓ. ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేసి ధర్నాస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతి లో కోరారు. తగిన […]
