సీ.ఎం. రేవంత్ రెడ్డితో గిగ్, ప్లాట్ ఫార్మ్ వర్కర్లు భేటీ…
తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పనిచేసే గిగ్ వర్కర్లతో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారితో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారి సమస్యలపై సీ.ఎం. రేవంత్ రెడ్డి […]

