naga Exclusive

బార్ అసోసియేషన్ సభ్యులతో కె. నాగబాబు భేటీ…

ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజులు గడిస్తే వై.సీ.పీ. ప్రస్తావన ఉండదని, అలాగే లాండ్ టైటిల్ ఆక్ట్ నిలబడదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ప్రజల భూములు లాక్కోవాలనే కుట్రతో, ప్రజలను మోసం చేస్తూ వై.సీ.పీ. ప్రభుత్వం లాండ్ టైటిల్ ఆక్ట్ తీసుకొచ్చిందని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ కీర్తి రామ జోగేశ్వరరావ్ నేతృత్వంలో చేబ్రోలు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బార్ అసోసియేషన్ సభ్యులతో ఆయన […]