1134 Viral

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 18 మంది నక్సలైట్లు…

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్, ముగ్గురు మహిళలు సహా 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 34 సంవత్సరాల గల హిద్మా ఓయామ్ హుర్రేపాల్ పంచాయతీ మిలిషియా ప్లాటూన్ హెచ్‌.పి.ఎం.పి. సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. ముగ్గురు మహిళలను హెచ్‌.పీ.ఎం.పీ. డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్న 23 సంవత్సరాల సంబతి ఓయం , నిషేధిత సీ.పీ.ఐ. కి చెందిన కాకడి పంచాయతీ క్రాంతికారి […]