R Exclusive

కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.

R Political

చంద్రబాబు రా కదలి రా కడప జిల్లాలో…

వై.ఎస్‌.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు. వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య […]

Nara-Lokesh_TDP Exclusive

తునిలో నారా లోకేష్తో జై. భీమ్ మాల మహానాడు బృందం భేటీ…

తేటగుంటలో తుని సమీపంలో టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై.భీమ్ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ బృందం లోకేశ్ కు కలిసారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల కోసం లోకేశ్ కు వివరించారు. ఈ దాడులను ఖండించాలని జై.భీమ్ మాల మహానాడు తుని బృందం వినతి పత్రాన్ని తోకేశ్ కు అందజేశారు.రాష్ట్రంలో దళితులపై రోజురోజుకీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, పెరిగిపోతున్నాయని తెలిపారు. […]