వికాసిత్ భారత్ యాత్రకు కలిగిన ఆటంకం…
పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు పెట్టింది. గిరిజనులు, ఆటవీప్రాంతాలు, మారుమూల పల్లెలు తొలి ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది. యానాం లో మొదలు పెట్టిన ఈ సంకల్ప యాత్ర నిలిచిపోయింది. యానాం పూర్తిగా అర్బన్ నియోజక వర్గంలోనికి రావడంతో ఈ యాత్రను నిలిపివేశినట్టు తెలిపారు.
