WhatsApp Image 2023-12-07 at 3.39.11 PM Kakinada

రైతు సమస్యలపై బీజే.పీ. ఉద్యమం…

మించౌంగ్ కారణంగా పంట నష్టపోయిన రైతులను మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి అన్యాయం చేస్తున్నారని బీ.జే.పీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో నిర్వహించిన క్రైస్తవ సభలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి క్రైస్తవుడు సీఎం అవ్వడానికి మీరంతా సహకరించాలని అనడం ఆయనకు తగదంటూ సూచించారు. అలాగే దేశంలో ఉన్న రైతు సమస్యలపై తమ పార్టీ జాతీయ స్థాయి ఉద్యమం చేస్తుందని […]