WhatsApp Image 2024-02-21 at 8.09.55 PM Political

అరాచక పాలన అంతం జనసేన ద్వారానే సాధ్యం…

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ సిటీతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు, డ్రగ్స్, మద్యం, ఇసుక వంటి అరాచక మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అనుచరులతో కలిసి భీమవరానికి 100 కార్లతో ర్యాలీగా తన స్వగృహం జగన్నాధపురం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో […]