09182020044429n46 Viral

బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో సాంకేతిక లోపం… తమిళనాడులో ల్యాండింగ్…

దాదాపు 137 మంది ప్రయాణికులతో అబెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపంతో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరువనంతపురం-బెంగళూరు సర్వీస్ మధ్యలో ఈ సమస్యను ఎదుర్కొవడంతో ల్యాండింగ్‌కు దారితీసిందని విమానాశ్రయంలోని వర్గాలు తెలిపాయి. ల్యాండింగ్ తరువాత ప్రయాణీకులందరూ విమానం నుండి దిగారు, అయితే సాంకేతిక సిబ్బంది లోపాన్ని పరిశీలించడం ప్రారంభించారు. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించాని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ధృవీకరించారు. బెంగళూరుకు విమానాన్ని నడపడానికి ప్రత్యామ్నాయ […]

OIP (5) Exclusive

బోయింగ్ బెంగళూరు క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని…

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో బోయింగ్‌కు చెందిన అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. నగరంలో జరిగే రోడ్‌ షో లో మోడీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర బీ.జే.పీ. నేతలు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రోడ్‌ షో కి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదే రోజు తమిళనాడులో ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా కర్ణాటక […]

iso Viral

ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలను రిజర్వ్ చేయాలి… – రాష్ట్ర ప్రభుత్వం-

కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, కే.సీ. జనరల్ హాస్పిటల్, జయనగర్ జనరల్ హాస్పిటల్, సి.వి. రామన్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లను ఐసోలేషన్ వార్డులను, COVID-19 రోగులకు కనీసం 10 సాధారణ పడకలు, 5 ICU పడకలు రిజర్వ్ చేయాలని రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, రోగులు చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చినప్పుడు […]

OIP (14) Viral

బెంగళూరు ఆలయంలో విషాదం…

బెంగళూరు రాష్ట్రం ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయానికి వెళ్లిన భక్తులు ధర్శనం అనంతరం ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రాసాదం తిన్నవారికి ఫుడ్ పోయిషన్ అవడంతో దాదాపు 70 పైగా ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ ఆరోగ్యం విషమంచడంతో ఆసుపత్రిలోనే కన్నుమూసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తుచేయడానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రసాదం తినక పోయినా కొంతమంది ఆరోగ్యం పాడయిందని చెప్పడంతో దీనిపై పూర్తి నివేదిక రావాల్సివుందని […]