భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రైవేట్ బస్ లో గంజాయి కలకలం…!!!
కోటి రూపాయలు విలువైన నాలుగు క్వింటాళ్ళ గంజాయిని ఒక ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… భద్రాచలం టౌన్ లో వాహనాల తనికీలలో భాగంగా ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను […]
