123-1 Viral

నందివలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అకరు లోయప్రాతంలో మూడు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దానితో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శక్రవారం మహా శివరాత్రి సందర్బంగా నందివలస అనే గ్రామంలో జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

WhatsApp Image 2024-01-20 at 3.46.40 PM Exclusive

తృటిలో తప్పిన ప్రమాదం…

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లో కలకలం రేగుంది. ఏ.టీ.సీ. తో పైలట్‌ కు సమన్వయ లోపం సంబవించిదని తెలిపారు. పైలట్‌ నిర్దేశించిన మార్గంలో వెళ్లకుండా రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నట్టు ఏ.టీ.సీ. హెచ్చరించింది. ఏ.టీ.సీ. హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది. చంద్రబాబు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకి చంద్రబాబు అరకు చేరుకున్నారు.

OIP (7) Political

అరకులో జరగనున్న రాకదలిరా సభ కార్కక్రమం…

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకు లో తెలుగు దేశం అధినేత, ఏ.పీ. మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రంపచోడవరం తెలుగు దేశం మహిళ ఉప అధ్యక్షులు కారం పోచమ్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ సభను తెలుగు ప్రజలందరూ జయప్రదం చేయాలన్నారు.