మత్యకారులు వేటకు వెళ్లొద్దు
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది వాయువ్య దిశగా పయనించి ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్రవాయుగుండంగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఈ వాయుగుండం శుక్రవారం నాటికి ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకోనుందని చెప్పింది. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి […]
