WhatsApp Image 2024-01-25 at 9.35.15 PM Eluru

ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నాడు సిద్ధం నేడు సిద్ధం […]

WhatsApp Image 2024-01-25 at 9.18.24 PM Trending News

స్వామి వారి రథం సిద్ధం…

బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని తీసి సద్ధం చేస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఆ రథానికి పూజలు ఘనంగా నిర్విహించి రథోత్సవానికి సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, స్థానాచార్యులు వి. రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ […]

WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

WhatsApp Image 2024-01-25 at 12.20.01 PM Political

రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి సూచించారు. తదనంతరం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన […]

WhatsApp Image 2024-01-25 at 7.20.12 AM Kakinada

తాగునీరు కోసం కాకినాడ ప్రజలు వెతుకులాట…

కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ, తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి తో ఇబ్బందులు పడుతున్న దుమ్ములు పేట, సంజయ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా కు వినతి పత్రం అందజేడంతో […]

WhatsApp Image 2024-01-25 at 6.57.01 AM Viral

అమలాపురంలో స్థల వివాదం పై తీర్పు… -సీనియర్ సివిల్ జడ్జి కోర్టు-

అమలాపురంలోని 2016 సంవత్సరంలో ఒక స్థలానికి సంబంధించి వివాదంలో ప్రధాన ముద్దాయి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంనకు చెందిన తోట పుండరీకాక్షయ్యలు (బాబీ)తో పాటు 50 మందిపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించి వాదోపవాదాలు విన్న అనంతరం అమలాపురం ఒకటవ అసిస్టెంట్ సెషన్స్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది.  ఈ కేసును న్యాయవాది అబ్బిరెడ్డి సురేష్ వాదనలు విన్న కోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలను […]

WhatsApp Image 2024-01-24 at 5.32.52 PM Viral

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దాం… -రంబాల సతీష్-

ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు […]

WhatsApp Image 2024-01-24 at 9.17.36 PM Political

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు, కొరియోగ్రాఫర్ చేరుక…

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎ న్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని […]

WhatsApp Image 2024-01-24 at 5.37.48 PM Viral

రాజమండ్రిలో ఆడుదం ఆంద్ర కార్యక్రమం…

ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర యువతిలో పోటీ తత్వాన్ని, ఐక్యతను, ఆత్మవిష్వాసాన్ని, క్రీడా ప్రతిభను వెలికి తియ్యడానికి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంద్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని గ్రామీన, మండల, జిల్లా స్థాయిలో ప్రారంభించారు. ఇందులో భాంగంగా తూర్పుగొదావరి జల్లాలో రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఈ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ వై.సీ.పీ. నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. […]