WhatsApp Image 2024-02-11 at 11.14.39 AM Political

ప్రజలూ సిద్థమే…

అధికార పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలూ సిద్దంగానే ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్‌ ముత్తా శశిధర్‌ అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డు సూపర్ బజార్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ఆయన హాజరయ్యారు. ఇంటిపన్ను, నీటి పన్ను, చెత్తపన్నులు అధికంగా విధించి ప్రజలను కాకినాడ సిటీ విడిచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయోలా కుట్రజరుగుతోందని జనసేన పార్టీ ఇంచార్జ్‌ ముత్తా శశిధర్‌ అరోపించారు. కాకినాడ నగరంలో […]

maxresdefault (10) Exclusive

వైద్య సేవల్లో లోపాలు లేకుండా చూడండి… -ఎమ్మెల్యే చిన రాజప్ప-

ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్య సిబ్బంది నిబద్దతతో పనిచేసి లోపాలు లేకుండా చూడాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారాజప్ప అన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ డా. అమల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలను సమీక్షించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్యుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా డా. అమల మాట్లాడుతూ… ఆసుపత్రికి జెనరేటర్ సదుపాయం ఉన్నా […]

OIP (18) Peddapalli

రాష్ట్ర అభివృద్ధికే లోకేష్ శంఖారావం కార్యక్రమం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి చెరనుండి రాష్ట్రాన్ని విడిపించేందుకు ఈ నెల 11 వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన శంఖారావం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోచుకొని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి […]

WhatsApp Image 2024-02-10 at 4.08.35 PM Education / Career

ప్రశాంత వాతవరణంలో నవోదయ ప్రవేశ పరీక్షలు…

నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గానూ ప్రస్తుతం 8వ తరగతి, పడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యా శాఖధికారి వై. శివ రామ కృష్ణయ్య పర్యవేక్షణలో గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సెంటర్ లెవెల్ పరిశీలకులుగా వి. జగన్ మోహన్ రావు వ్యవహరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరానికి సంభందించి […]

pawan-kalyan_b_2809200938 Political

ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరార్…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుందని పార్టీ అధ్యక్ష కార్యదర్శి పి. హరిప్రసార్ తెలిపారు. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే […]

WhatsApp Image 2024-02-11 at 9.07.12 AM Knowledge

అల్లూరి చరిత్రపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం…!!!

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆరోపించారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధుల బృందం, సంఘం ఉపాధ్యక్షురాలు వాడపల్లి వెంకటరమణమ్మ సారధ్యంలో సీతారామరాజు తపస్సు చేసిన గోపాలపట్నంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వర ఆలయం, అల్లూరి చదువుకున్న తుని రాజా హైస్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీతమ్మ కొండపై ఉన్న […]

WhatsApp Image 2024-02-10 at 9.51.43 PM Political

బీ.సీ. కులాలను చిన్న చూపు చూడొద్దు…!!!

జనాభా దామాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బీ.సీ. కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ హాల్ నందు బీ.సీ. కులాల ఐక్యవేదిక, పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టిబలిజ కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీ.సీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ… అన్ని […]

OIP (17) Exclusive

ధవలేశ్వరం బ్యారేజ్ మరో 5రోజులు ట్రాఫిక్ మళ్లింపు…!!!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిదిలో ఉన్న ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క మరమత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ను మళ్లించిన విషయం తెలిసిందే. అయితే పనులు పూర్తి కానందున మరో 5 రోజులు పొడిటించి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ను మళ్లించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పరిశర ప్రాంత వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని […]

WhatsApp Image 2024-02-10 at 5.25.36 PM Viral

సామర్లకోటలో బైక్ ను ఢీకొన్న టిప్పర్…!!!

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్ దగ్గర ఒక బైకును ఆదే దారిలో వెళ్తున్న ఒక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. దానితో ఒక యువకుడు గాయాలకు గురయ్యారు. బైక్ పై వెళ్తుండగా యువకుడిని స్థానిక బ్రౌన్ పేట దుర్గాదేవి ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి భాదితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]

WhatsApp Image 2024-02-10 at 4.26.18 PM Education / Career

శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. “ఎ” సర్టిఫికెట్ పరీక్ష…!!!

కాకినాడ జాల్లా పెద్దాపురం రామారావు పేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. విద్యార్ధులకు “ఎ” సర్టిఫికెట్ సంభందిత అర్హత పరీక్షను సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, హవల్దర్ లు రఫిజైన్ మరియు కేమ్ రాజ్ తాపా ఆధ్వర్యంలో కాకినాడ పద్దెనిమిదవ బెటాలియన్ కల్నల్ వివేక్ సావన్ గురుదర్ నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్దాపురం, హంసవరం, ప్రత్తిపాడు వంటి ఐదు పాఠశాలల నుండి సుమారు 150 విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ సవ్యసాచి […]