WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM (1) Political

టీ.డీ.పీ. లోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…!!!

కాకినాడ నగరంలో జగన్నాధపురం 20 వ డివిజన్ కు సంబందించిన వై.సీ.పీ. నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ (జాన్ వెస్లీ) తన అనుచర వర్గం 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కొండబాబు మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, జగన్‌ రెడ్డి తన అరాచకాన్ని విధ్వంసాన్ని అభివృద్ధి చేసుకున్నాడని […]

WhatsApp Image 2024-02-12 at 5.09.52 PM Kakinada

రూ 8.14 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం…

ఆంద్ర రాష్ట్ర ప్రజలకు నాణ్యమయిన విద్యుత్ ను సరఫర చేయడమే లక్ష్యంగా సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడించారు. ఇందులో భాగంగానే కాకినాడలోని పరలో పేటలో రూ. 8.15 కోట్లా రూపాయిలతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారన్నారు. నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్ర శేకర్ రెడ్డి విచ్చేసారు. తొలత శిలాఫలకాన్ని ఆవిష్కరించి సబ్ […]

WhatsApp Image 2024-02-12 at 5.11.12 PM Kakinada

11వ రోజు జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 11వ రోజు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సహాయ కార్యదర్శి వి.వి.ఎన్. కుమార్, కార్మికురాలు దేవి మాట్లాడుతూ… కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.  గత 24 సంవత్సరాలు గా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ.  తమ జీతాలు నుండి కోత విధిస్తున్నారని ఆవేదన […]

WhatsApp Image 2024-02-12 at 4.37.08 PM Exclusive

జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు… -సానా సతీష్ బాబు ఫౌండేషన్-

కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు […]

1626264541338 Exclusive

ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ అభ్యర్థులకు ఉద్యోగయోపరిమితి 44 సంవత్సరాల నుండి 46 కు పెంచింది, మరొక ఐదు సంవత్సరాలు కలిపి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. లకు 51 కి చేరింది. అదే విదంగా ఏ.పీ. నిరుద్యోగులు గత ప్రభుత్వ కాలం నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువ ఖాళీలతో విడుదల చేయడం జరుగుతుందని అందువల్ల ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచమని వేడుకుంటున్న విషయం తెలిసిందే. డీఎస్సీ పరిక్షకు టెట్ పరిక్షకు మధ్య కనీసం […]

WhatsApp Image 2024-02-12 at 4.32.25 PM Exclusive

పట్టాల రిజిస్ట్రేషన్ను అడ్డుకున్న లబ్దిదారులు…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ శాశ్వత ఇళ్ళు పధకంలో చేపడుతున్న పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు అప్పగించని స్థలాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారాని లబ్ధిదారులు వారి పట్టాలను చూపించి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 350 ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమకు ఇప్పటి వరకూ స్థలాలు అప్పగించలేదన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయానికి రమ్మని అధికారులు […]

WhatsApp Image 2024-02-12 at 4.25.49 PM Viral

బ్యాంక్ రోబరీ పై సామర్లకోట పట్టణంలో దర్యాప్తు…!!!

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం […]

WhatsApp Image 2024-02-12 at 3.00.47 PM Viral

మద్దతు ధర లేక రైతుల ఆంధోళన…!!!

నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను రైతులు బయటకు లాక్కెళ్లారు. వ్యాపారులు, మార్కెట్ సిండికేట్ ఒకటయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. వేరు శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన […]

WhatsApp Image 2024-02-12 at 1.37.13 PM Crime

మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు […]

OIP (21) Crime

అంతర్రాష్ట్ర రోబరీల పార్థి గేంగ్ పట్టువేత…!!!

కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో రోబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ను అనంతపూరం జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నట్లు వెళ్లడించారు. ఐదుగురు పార్టీ గ్యాంగ్ సభ్యులను, ముగ్గురు రిసీవర్లను అరెస్ట్ తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు లారీలు, 2 చేతి పంపులు,100 మీటర్ల పైపు, 50 ఖాళీ డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసునున్నామని అధికారులు తెలిపారు. వీటి విలువ మొత్తం రూ. […]