WhatsApp Image 2024-02-15 at 3.29.46 PM Exclusive

కోనసీమకే తలమానికం…

అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి అమలాపురం ఆర్ టిసి డిపో లో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన ఐదు కోట్ల తో పాటు మరో మూడు కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

WhatsApp Image 2024-02-15 at 11.08.26 AM Exclusive

పోరుబాటలో ప్రభుత్వోద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ బాబుకు, కాకినాడ ఆర్డిఓ కిషోర్ కు బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు రావలసిన రాయితీలు తాము […]

WhatsApp Image 2024-02-14 at 2.57.20 PM Sport

జిల్లాస్థాయి కో-కో పోటీలకు సర్వం సిద్ధం…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో YSR మెమోరియల్ 56వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్స్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జరుగుతాయని వెళ్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పురుషుల విభాగంలో 14 సర్వీస్ ఎంప్లాయిస్ టీంతో కలిపి, మహిళల విభాగంలో 13 జిల్లాల జట్లు ఛాంపియన్షిప్ కోసం పోటీ పడనున్నాయి. వైయస్సార్ మెమోరియల్ పేరిట నిర్వహించనున్న ఈ […]

2020-10-21 Viral

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు…

అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టినా రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది అర్షన్ అహ్మద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి సులేమాన్ రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ తెలిపాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు […]

WhatsApp Image 2024-02-14 at 3.50.11 PM Education / Career

గోడి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గోడి గురుకుల పాఠశాలలో రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని, విద్యార్థులకు సర్వతమ్మ ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ సెక్రటరీ తాళ్ళ సత్యనారాయణ మూర్తి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలకు అవసరం అయిన పాడ్స్ మరియు పెన్ లను 125 మంది పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించేసారు. ఈ సందర్బంగా ఇరువురు ప్రిన్సిపాల్స్ టీ.ఎస్.ఎన్. మూర్తి సేవలను కొనియాడుతూ […]

download Exclusive

ఎస్పీ, ఏఎస్పీలతో నూతన డీ.ఐ.జీ. విశాల్ గున్ని సమావేశం…

విశాఖ రేంజ్‌ నూతన డీ.ఐ.జీ. గా విశాల్ గున్నిఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన్ని విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు మర్యాధపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు. ఇందులో భాగంగా మన్యం పార్వతిపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధంచి శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, తదితర విషయాలపై అధకారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్య ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రశాంతి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే విదంగా […]

maxresdefault (2) Political

సీఎం జగన్ విశాఖ పర్యటన… జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గృహ నిర్బంధం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖ పటణం పర్యాటన సందర్బంగా ఎం.వీ.పీ. పోలీసులు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను గృహ నిర్బంధం చేసారు. దీనిపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. యాదవ్ మాట్లాడుతూ… సీ.ఎం. పర్యట కారణంగా తనను గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుడడంతో ప్రజలను మబ్బిపెట్టడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడల పేరు చెప్పి 500 కోట్ల రూపాయులు పక్కదారిపట్టించారని ఆరోపించారు. […]

WhatsApp Image 2024-02-14 at 9.14.48 AM Knowledge

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…

బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో ఉన్న శ్రీ సత్య సాయి విద్యాసంస్థ ప్రాంగణంలో రహదారి భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, స్కూలు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతలపై, నియమాలు పై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ… రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని లేనిచో ప్రమాదాలకు తావు తీస్తుందని తెలిరు. ఎవరయినా రోడ్డు నియమనిభందనలను పాటించకపోతే […]

5f0aa60e7bdfa Political

భీమవరం పర్యటన వాయిదా… కారణమిదే…!!!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారన్నారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార […]