WhatsApp Image 2024-03-22 at 4.11.25 PM Exclusive

పౌరసత్వ సదస్సుకు ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ…

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు అనునిత్యం అప్రమత్తంగా వుండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఇంద్రపాలెం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మార్చి30 శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ సిటీ కచేరీపేట యు టి ఎఫ్ మీటింగ్ హాలులో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఆహ్వాన పత్రికలను వేదిక బృందం ఆవిష్కరిం చింది. […]

WhatsApp Image 2024-03-22 at 7.57.04 AM Kakinada

కాకినాడ జనసేన పార్టీ లోకి పలువురు చేరిక…

కాకినడ రూరల్ మండలంలో వై.సీ.పీ. పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూరంగి గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మల్యే అభర్థి పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని, ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, […]

WhatsApp Image 2024-03-21 at 5.22.03 PM Kakinada

పి.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి… -జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్లు-

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు భోజనం తయారుచేసి వడ్డించే మెస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం వై. శంకర్ అధ్యక్షతన జి.జి.హెచ్. లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జి.జి.హెచ్. లో మెస్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ 12 నెలల నుంచి కట్టవలసిన పి.ఎఫ్. సొమ్మును కట్టకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అధికారులు కలగ చేసుకోవాలని […]

WhatsApp Image 2024-03-21 at 9.30.58 PM Political

బీ.జే.పీ. లోకి చేరిన అమలాపురం వై.సీ.పీ. ఎం.పీ భర్త…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకావడంతో అమలాపురంలో రాజకియాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమలాపురం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. చింతా అనుదాధ భర్త టీ.ఎస్.ఎన్. మూర్తి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. దానితో అమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్బంగా బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఆయన పి.గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Image 2024-03-21 at 1.52.58 PM Kakinada

అడిషనల్ ఎస్.పి. కి అభినందనలు తెలిపిన పౌరసంఘం…

క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవాపతకం అందుకుంటున్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. ఎం.జె.వి. భాస్కరరావు కి పౌరసంక్షేమ సంఘం అభినందనలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అవార్డు అందుకుంటున్న అతి కొద్ది మంది అధికారుల్లో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. వుండడం పట్ల పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు హర్ష వ్యక్తం చేశారు. నగర పౌరుల తరపున పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సీనియర్ […]

road-accident-750x430 Viral

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగం మండలంలోని పాలచర్ల గ్రమంలో 4 సంవత్సరాల చిన్న పాపను ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారాన్ని బట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య ధోరణే కారణమని తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

WhatsApp Image 2024-03-20 at 9.13.50 PM Andhra Pradesh

టీ.డీ.పీ. లో చేరిన మల్లిసాలగ్రామ వై.సీ.పీ. నాయకులు…

ఎన్నికలు సమీపిస్తుండడంతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో గల మల్లిసాల గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.పీ. నాయకులు టీ.డీ.పీ. లో చేరారు. నవీన్ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. ఉమ్మడి పార్టీ ని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చట్రాతి జగ్గారావు, బండారు పాండవులు, మట్టే సింగర పద్మరాజు, నక్కరాజు సూరిబాబు, కర్రీ […]

Mukesh-Kumar-Meena Andhra Pradesh

ఏ.పీ. లో 144 సెక్షన్ అమలు… -ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌-

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో 144 సెక్షన్‌ అమలవుతోందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశంలో అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సంబందించి సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని వెళ్లడించారు. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నికల ప్రచారాలకు తిరగకూడదని అలా కాదని తిరిగిన వారిపై […]

WhatsApp Image 2024-03-20 at 4.41.04 PM Political

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రిపబ్లికన్ పార్టీ…

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 25 అసెంబ్లీ స్థానాల్లో ఏడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఇండియా రాష్ట్ర కార్యవర్గం తెలిపింది‌. బుధవారం విజయవాడ సీతారాంపురం లో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకా వెంకటేశ్వర అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎన్నికల ఇంచార్జ్ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి. అంజయ్య హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి […]

WhatsApp Image 2024-03-20 at 10.01.35 AM Kakinada

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా… -పవన్ కళ్యాన్-

పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి… విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి […]