51c6d-actor-politician-pawan-kalyan Exclusive

పవన్ కల్యాణ్ తో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ల టి.డి.పి. ఇంచార్జ్ సుజయ కృష్ణ రంగారావు , వర్మ సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ కచ్చితంగా […]

Nadendla-Manohar Exclusive

అన్ని స్థానాల్లో ప్రచారం చేయాలి… -నాదెండ్ల మనోహర్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండంతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసారు. సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలని తెలిపారు. ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం […]

WhatsApp Image 2024-03-24 at 8.20.36 AM Political

మహిళల భద్రత సంక్షేమం జనసేనతోనే సాధ్యం… -కె.నాగబాబు-

రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు. వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో […]

pawankalyan.k_67485419_102058614433806_7333617055231086398_n-e1583386276710 Viral

జనసేన అభ్యర్థుల గెలుపు కు వీర మహిళల కృషి చేయాలి…

జనసేన పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సార్వత్రిక ఎన్నికలో వీర మహిళలు క్రియాశీలక పాత్ర తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శనివారం పార్టీ పీ.ఏ.సీ., రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర […]

253cb0d0-f458-43b6-8d50-17444821e0ee Political

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు భేటీ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సీ.పీ. దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసినదే. గెలుపూ మనదే’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం […]

WhatsApp Image 2024-03-23 at 4.37.03 PM Konaseema

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న పరమట శ్యామ్ కుమార్…

29 సంవత్సరాలుగా అటు ప్రజలకు ఇటు టి.డి.పి. పార్టీకి సేవచేస్తూ నియోజకవర్గంలో ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా పరమట శ్యామ్ కుమార్ అభిమానులను సంపాదించుకున్నారు. నిత్యం ప్రజలకు తోడుగా ఉంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2004 నుండి 2019 వరకు చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఈ సారి 2024లో న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ […]

_128605662_fovpzlgxsawbjvs Exclusive

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో ఏ.పీ. గవర్నర్…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ అస్వస్థతకు గురయ్యారు. దానతోల ఆయన్ని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స కోసం అడ్మిట్ చేసినట్లు తెలిపారు. గవర్నర్ కు ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించాలని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సూచించారని అన్నారు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

e2f63170-9b18-47b9-ae4f-5d23d05eecbf Exclusive

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలి…

స్వాతంత్రం సాధించిన విజయాలను, రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్, ఇచ్చే నిజమైన నివాళి అని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధుపిలుపునిచ్చారు. దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు జరిగాయి . శనివారం ఉదయం స్థానిక కూరగాయలు మార్కెట్ వద్ద భగత్ […]

OIP (38) Andhra Pradesh

ఏ.పీ. లో సవాళ్లు ఎదుర్కుంటున్న బీ.జే.పీ. …

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ.జే.పీ. కీలక ఘట్టాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపులో సంక్లిష్టతలను నిర్వహించడంలో పార్టీ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సీ.ఈ.సీ. మరికొద్ది రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజకీయ ఎత్తుగడల మధ్య బీ.జే.పీ. ప్రస్తుతం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఇటీవల పురంధేశ్వరితో చర్చలు జరిపిఏ.పీ. లో సవాళ్లు ఎదుర్కుంటున్న బీ.జే.పీ. …నా అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపులు ఖరారు చేయడంలో […]

12192021023948n32 Viral

కొడవలి బౌద్ధ క్షేత్రం వద్ద గ్రావెల్ త్రవ్వకాలు నిలిపివేత…

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలను మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసిన హైకోర్టు విచారణ పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలను చేపట్టడం వలన చారిత్రక బౌద్ధ క్షేత్రానికి ముప్పు ఏర్పడటం జరిగిందన్నారు. చారిత్రక ప్రదేశాలకు 200 మీటర్ల దూరం వరకు తవ్వకాలు చేయకూడదన్న నియమాలను కాదని అధికారులు అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ అంశంపై సంఘం శరణం […]