WhatsApp Image 2024-03-29 at 11.07.29 AM Exclusive

ఈ.వో. సత్యనారాయణ పదోన్నతిపై హైకోర్టు వేటు…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అయినవిల్లి మండల ఈ.వో. సత్యనారాయణ రాజు కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయనకు ఏ.సీ. గా ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులును హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఇచ్చిన ప్రమోషన్ల ఉత్తర్వులపై హైకోర్టు ఆర్డర్ తో కమిషనర్ అర్ధరాత్రి వాట్సాప్ లో ఇచ్చిన ఆదేశాలుతో అతని మెడకు హైకోర్టు కేసు చుట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. మురమళ్ళ ఆలయ ఈ.వో. లక్ష్మీనారాయణ పై వేసిన […]

OIP (4) Weather

ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… -ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ-

రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డి. రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 42 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు 42 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెళ్లడించారు. వైయస్సార్ కడపలో 18 మండలాలు, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ […]

OIP (2) Exclusive

ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రజలను మోసం చేశారని ఆరోపించిన టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించకుండా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, నగరి, మద్నపల్లెలో బుధవారం జరిగిన ప్రజా గళం బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతంలో అనేక సాగునీటి పథకాలను జగన్‌ రద్దు చేశారని, గత ఐదేళ్లలో జగన్ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, ప్రతి గ్రామంలో కల్తీ మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌ను […]

OIP (1) Political

అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరించాలి… -వై.ఎస్. జగన్-

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కుట్రలు, అబద్ధాలు, మోసాల కూటమి అని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ మద్దతును తట్టుకోలేరని గ్రహించి టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. […]

OIP Exclusive

పవన్ కళ్యాణ్ ప్రచార భద్రత సమన్వయకర్తలు వీరే…!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్య జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని వెళ్లడించారు. ఈ పర్యటనలో ఆయన భద్రతకు సంబంధిత వ్యవహారాలపై ముఖ్య నాయకులు చర్చించారు. భద్రత వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలను అందే నరేన్, మిథిల్ జైన్ కు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు ఆమోదం తెలిపారు.

telangana-elections-counting-centers-105652283 Exclusive

కౌంటింగ్ సెంటర్లను సందర్శించిన సిటీ నియోసజకవర్గ రిటర్నింగ్ అధికారి…

ఎన్నికలు సమీపిస్తున్న దృష్య కాకినాడలోని కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమయిన భద్రతా ఏర్పాటు చేయాలని సిటీ నియోసజకవర్గ రిటర్నింగ్ అధికారి జే. వెంకటరావు సంభందిత అధికారులకు ఆదేశాలు జారీచేసారు. జే.ఎన్.టీ.యు.కే. ఆవరణలోని సివిల్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి ఉన్న పరిరక్షణ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అన్ని సదుపాయాలును కల్పించాలని అన్నారు. ఓట్ల లెక్కింపునకు భద్రతతో సహా ఇతర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు […]

WhatsApp Image 2024-03-28 at 8.30.28 AM Political

పార్టీ మహిళలకు సమగ్ర న్యాయం చేస్తాం… -పవన్ కళ్యాన్-

రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలిపారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామకపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులం, మతం, ప్రాంతాలు దాటి […]

WhatsApp Image 2024-03-27 at 1.54.24 PM Exclusive

రాజ్యాంగ హక్కుల రక్షణకై బీ.జే.పీ. ని ఓడించాలి…

ఏపీ కు ప్రత్యక హోదా ఇవ్వకుండా, పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీ.జే.పీ. ప్రభుత్వానికి ఏ.పీ. ప్రజలు ఎందుకు ఓటు వేయాలని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గా సభ్యులు రావుల వెంకయ్య ప్రశ్నించారు. కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పి.ఆర్. భవన్ లో సి.పి.ఐ. పాత్రికేయుల సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ… భారతదేశంలో మతోన్మాదం పెట్రేగిపోతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని […]

WhatsApp Image 2024-03-27 at 3.36.48 PM Exclusive

పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టిడిపి నాయకులు భేటీ…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎం.పీ., టి.డి.పి. నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ని కలిశారు.ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువా కప్పారు. ఈ సమావేశంలో మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు. తిరుపతి లోక్ సభ స్థానం బీ.జే.పీ. అభ్యర్థి వరప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా […]

2995308 Movies

రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు… -పవన్ కళ్యాన్-

ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని ఆయన అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞులు పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే […]