a5-5 Political

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ విరాళాలు… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్‌లో తమ కంటే పార్టీ గెలుపు ముఖ్యమని, ఎన్నికలకు ముందు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు. తెదేపా తెలుగు ప్రజల జీవితాల్లో భాగమని, పార్టీకి విరాళం ఇవ్వడం దాని నిర్వహణలో పాలుపంచుకున్నట్లేనని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం మేము tdpforandhra.com వెబ్‌సైట్ని తీసుకువచ్చామని, దీని ద్వారా మీరు సులభంగా డబ్బు విరాళం ఇవ్వవచ్చని […]

58b9d941-02af-417b-8333-1f19755950b2 Exclusive

గ్రూప్-2 ఫలితాలు త్వరగా విడేదల చేయండి… -ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ.-

నాలుగు లక్షల పైబడి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఫలితాలు ఏప్రిల్ 6 వ తేదీన విడుదలవుతాయని చెప్పి ప్రకటించకపోవడం పై స్పష్టత ఇవ్వాలి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ డిమెండ్ చేసారు. 897 ఉద్యోగాలకు గాను 331 ఎగ్జిక్యూటివ్, 556 నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానాలకు తక్షణమే గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలు 1:100గా విడుదల చేయాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలకు దిగుతారని హేమంత కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 25న జరిగిన […]

BB1lh39v Political

సివిల్‌ అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికారు… -మంత్రి బొత్స-

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం నిరాధారమైన ఆరోపణలు చేసిందని విద్యాశాఖ మంత్రి, చీపురుపల్లి వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఐ.ఏ.ఎస్‌., ఐ.పీ.ఎస్‌. అధికారులతో సహా సివిల్‌ సర్వెంట్లు ఎన్నో ఏళ్లుగా వివిధ ముఖ్యమంత్రుల హయాంలో వివిధ ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పులు చేస్తే అధికారులందరిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులతో బొత్స మాట్లాడుతూ… వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, […]

WhatsApp Image 2024-04-09 at 8.13.14 AM Exclusive

అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… -పవన్ కళ్యాన్-

ఏప్రిల్ 9 వ తేదీ ఉగదీ సందర్బంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఇంకా ఈ నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నామని రాసారు.

109141425 Political

వైఎస్సార్సీపీని వీడిన సీనియర్ నేత గిరిరాజు నరేష్…

వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. కి ఎదురుదెబ్బ తగిలింది. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన వెనుకబడిన తరగతుల నేత సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు గిరిరాజు నరేష్ పార్టీని వీడారు. నరేష్ 2011లో పార్టీని స్థాపించినప్పటి నుండి పార్టీకి సేవ చేస్తున్నారు. నరేష్ వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. యొక్క సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా, పార్టీ నేత కార్మికుల విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలోని చేనేత పట్టణానికి చెందిన బలమైన వెనుకబడిన తరగతుల నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి […]

Y Political

వై.ఎస్.ఆర్. వారసుడు జగన్ కాదు… -వై.ఎస్. షర్మిల-

వై.యస్. రాజశేఖర్ రెడ్డి వారసుడు తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సోమవారం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మాట్లాడుతూ… తన తండ్రి పాలనకు, తన సోదరుడి పాలనకు అసలు పొంతన లేదని అన్నారు. జగన్ అస్సలు వైఎస్ఆర్ వారసుడు కాదు. వైఎస్‌ఆర్‌, జగన్‌ల పాలనలో సారూప్యత లేదు… భూతద్దం పెట్టి వెతికినా జాడ […]

WhatsApp Image 2024-04-08 at 4.33.48 PM Exclusive

మంగళగిరి నియోజకవర్గం రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ వాగ్దానం…

మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు, నూతక్కి, కుంచనపల్లి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీ.డీ.పీ. 2024 లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే పెన్షన్ రూ.4 వేలకు పెంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా ఆర్కే కి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని యదేవచేసారు. […]

maxresdefault (3) Exclusive

అనకాపల్లిలో పవన్ విజయభేరీ సభ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయభేరి సభను ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికతో వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులను గెలిపించాలంటూ గాజుగ్లాజు, కమలం గుర్తులను ప్రదర్శించారు. హెలీ ప్యాడ్ నుంచి బయలుదేరిన ఆయనకి సమస్యలు చెప్పుకొనేందుకు వివిధ వర్గాల ప్రజలు ప్ల కార్డులతో పోటీపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీ.పీ.ఎస్. అంశం మీద, […]

Jagan-Mohan-Reddy-2 Exclusive

వైఎస్ జగన్ కు సీ.ఈ.వో. ముకేశ్ కుమార్ మీనా నోటీస్ జారీ…

వై.ఎస్.ఆర్.సీ.పీ. అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలను ఉల్లంఘించి టీ.డీ.పీ. అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జగన్​కు నోటీసులు జారీ చేశారు. టీ.డీ.పీ. అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2, 3, 4 వ తేదీల్లో మదనపల్లె, పూతల పట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం […]

WhatsApp Image 2024-04-07 at 7.05.37 PM Exclusive

కిర్లంపూడి లో ఘనంగా టిడిపి నాయకుల ఆత్మీయ సమావేశం…

కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తోట నవీన్ ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కష్టాల కడలినుంచి విముక్తి పొందాలంటే జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కలిసి వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దించి మన ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల […]