సాయి ధరమ్ తేజ్ గారిపై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం…
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిప్రత్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో సాయి ధరమ్ తేజ్ పై వై.సీ.పీ. రౌడీ మూకలు దాడి చేసే ప్రయత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అన్నారు. వై.సీ.పీ. మూకలు విసిరిన గాజు ముక్కలు తగిలి స్థానిక జన సైనికుడు శ్రీధర్ తలకు తీవ్రమైన గాయం కావడం చాలా బాధాకరమన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా […]









