నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో రైతులు హర్షం…
శ్రీశైలం జలాశయం నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో రెండేళ్ల తర్వాత తొలిసారిగా నాగార్జునసాగర్ డ్యాం క్రెస్ట్ గేట్లను ఎత్తివేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ సీ. నారాయణరెడ్డి, డ్యాం అధికారులు ఉదయం నుంచి మొత్తం 16 గేట్లను క్రమంగా ఎత్తివేశారు. గతంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వరి, ఇతర పంటల సాగుకు సరిపడా నీరు అందుతుందని ఈ పరిణామం రైతుల్లో సంతోషాన్ని నింపింది. చివరిసారిగా 2022 ఆగస్టులో 24 క్రెస్ట్ గేట్లను ఎత్తివేశారు. గత ఏడాది వర్షాలు […]








