swami-vivekananda-hd-wallpaper Exclusive

అనపర్తిలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమం…

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జీ.బీ.ఆర్. డిగ్రీ కాళశాలలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఎం.ఎల్.ఏ. సత్తి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆ మండల పరిదిలో గల 23 విద్యాసంస్థలలో పోటీలను నిర్యహించారు. ఈ పోటీలలో విజయం సాదించిన దాదాపు 69 మంది విద్యార్ధులకు, 23 మంది ఉపాధ్యాయులకు జ్ఞాపిక, స్వామీజీ సాహిత్యం, ప్రశంసా పత్రాలను అందచేసారు. ఈ […]