అంబాజీ పేటలో ఆడుడం ఆంధ్ర కిట్లు పంపిణీ…
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన ఆడుదం ఆంధ్రా కార్యాక్రమంలో భాగంగా అంబాజీ పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతీ సచివాలయానికి కేటాయించిన ఆడుదం ఆంధ్రా స్పోర్ట్సు కిట్లను పీ. గన్నవరం నియెజకవర్గ శాస్నసభ్యుడు చిట్టిబాబు పంపిణీ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోత్తగా మంజూరు చేసిన జగనన్న గోరుముద్ద వంట పాత్రలను ఉన్నత పాఠశాల యాజమన్యానికి ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… వచ్చే ఎన్నకల్లో […]
