ex Exclusive

వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర…

భారీ వర్షాల కారణంగా శనివారం పవిత్ర గుహ వరకు పహల్గాం మరియు బల్తాల్ మార్గాల నుండి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంభందిత అధికారులు వెళ్లడించారు. పవిత్ర గుహ మరియు సమీప ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది, ట్రాక్‌లు జారేవిగా తెలిపారు. ఈ పవిత్ర క్షేత్రం సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుందని వారు తెలిపారు. ఈ సంవత్సరం యాత్రకు 3.50 లక్షలకు పైగా భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

5e579d1cefeb7-Amarnath_Yatra_Sightseeing Exclusive

నేడు ప్రరంభమయిన అమర్‌నాథ్ యాత్ర…

పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూ, కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుండి బయలుదేరిన మొదటి బ్యాచ్ యాత్రికులు శనివారం అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్ర ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ 4,600 మంది యాత్రికులు 52 రోజుల తీర్థయాత్ర కోసం కాశ్మీర్ లోయకు చేరుకున్నారు. శంఖాల ఊదడం మరియు బం బమ్ భోలే, జై బాబా బర్ఫానీ, హర్ హర్ మహాదేవ్ నినాదాల మధ్య యాత్రికుల మొదటి బ్యాచ్ సముద్రం నుండి […]