WhatsApp Image 2024-01-12 at 5.35.41 PM Trending News

అమలాపురంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర…!!!

అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు మరియు రాష్ట్ర నాయకులు రఘురామరాజు టెక్కలి నుండి కుప్పం వరకు టిఎన్టియుసి బస్సు యాత్ర కొనసాగించారు. ఈ సందర్బంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు మాట్లాడుతూ… కార్మికులందరినీ ఐకమత్యంగా కలిపి కార్మిక నాయకులు యొక్క అవసరాలు […]

WhatsApp Image 2024-01-12 at 9.08.21 AM Exclusive

అమలాపురంలో అవకాశమివ్వండి…

వచ్చే ఎన్నికల్లోఅవకాశం కల్పిస్తే ప్రజలకు సేవకుడుగా పని చేసి అమలాపురం నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి లోకి తీసుకు వస్తానని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు పచ్చిమాల శ్రీనివాసరావు అన్నారు.

WhatsApp Image 2024-01-10 at 7.12.38 PM (1) Konaseema

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు 30 వ రోజు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న నికసన సమ్యే 30 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్ వాడీలు 30 వ రోజు సమ్మెను స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కే. కృష్ణవేణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమెండ్ చేశారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై […]

WhatsApp Image 2024-01-08 at 4.55.39 PM Exclusive

ఐదు దశాబ్దాల మానవతా సేవలు ప్రశంస నీయం… -జస్టిస్ ఎన్. బాలయోగి-

అమలాపురంలో హైస్కూల్ ఆవరణలో జరిగిన మానవతా స్వచ్చంద సేవాసమితి 49 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జస్టిస్ ఎన్. బాలయోగి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… గత ఏభై సంవత్సరాలుగా మానవతా స్వచ్చంద సేవాసమితి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక ,సామాజిక సేవారంగాలలో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజి న్యాయ మూర్తి ఎన్. బాలయోగి అన్నారు . మానవతా సంస్థ […]

aad Exclusive

అమలపురంలో ఆడుదం ఆంద్రా పోటీలు…

అమలపురంలో కామనగరువు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆ స్థానిక సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామా, వార్డూ, రాష్ట్ర్ స్థాయిలో యువతలో ప్రతిభను, క్రీడా స్పూర్తిని వెలుగు తీయాలనే సంకల్పంతో ఈ పోటీలను ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకు నడవాలన్నారు. ఈ […]

maxres2 Trending News

ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎం.పీ….

రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే సుబ్రమణ్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా మనమందరం అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొనివెల్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ […]

925759-farmers-new Exclusive

అధికారుల పై రైతులు ఆగ్రహం…

మిచంగ్ తూఫాన్ కారణంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో పంట నష్ట పోయిన రైతులు అధికారుల పై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. అధికారుల నిర్లక్షంగా పనులు చేపట్టడంపై ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు చేపట్టవలసిన పంట కాలువలు, పంటబోదెల్లో తూడు తొలగించే పనులను చేపట్టకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలెనే పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

WhatsApp Image 2023-12-07 at 11.55.10 AM Exclusive

అమలాపురం పరిశర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, జిల్లా కలెక్టర్….

తుఫాన్ కు గురయిన అమలాపురం పరివర ప్రాంతాలను మంత్రి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ పరిధిలో పలుచోట్ల లాకులు వద్ద పేరుకు పోయిన గుర్రపు డెక్క, తూడు వెంటనే తొలగించాలని రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్, బస్టాండ్ వద్ద వంతెనలలో పేరుకుపోయిన తూడును, పూడికను అదేవిధంగా ఈదరపల్లి-నడిపూడి మార్గంలోని కుమ్మరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… […]

Vishwaroop Exclusive

వనసమరాధనలో మంత్రి విశ్వరూప్…

అమలాపురంలో వడ్డీల వనసమరాధన కార్యాక్రమాన్ని అమలాపురం వడ్డీల సంఘం అధ్యక్షుడు నగరి వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వనసమరాధనలో మంత్రి పినేపి విశ్వరూప్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వడ్డీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్నే అధికారంలోకు తీసుకురావడానికి కృషిచేయాలన్నారు.