ఏలూరులో ఘనంగా ప్రజా సంకల్ప యాత్ర….
ఏలూరు జిల్లా ఏలూరులో 15వ డివిజన్న చిరంజీవి జస్ షెల్టర్ దగ్గర టీ.డీ.పీ. ప్రజా సంకల్ప యాత్రను ఆ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చెప్పే మాయమాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టిడిపి – జనసేన కూటమికి వస్తున్న ప్రజాధరణను చూసి జగన్తో పాటూ వైసిపి నేతలకు వణుకు పుడుతోందన్నారు. తరువాత ఇంటింటికి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన […]
