WhatsApp Image 2024-02-11 at 7.44.06 PM Viral

విహార యాత్రలో ముగ్గురు విద్యార్థులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్‌, అండిబోయిన దేవి చరణ్‌, లావేటి రామన్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు […]

WhatsApp Image 2024-01-15 at 8.04.07 PM Trending News

సంక్రాంతి లో అంగన్ వాడీలు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు ఆద్వర్యంలో అంగన్ వాడి మరియు హెల్పర్లు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, రాణి, తదితరులు స్థానిక వీదుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు. ఈ […]