నేడు ఆగ్రాలో మెగా ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ…
కోసం భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 2 లక్షల మందిని కూడగట్టాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని మొత్తం తొమ్మిది శాసనసభల నుంచి ఒక్కో బూత్ నుంచి ప్రజలను తరలించేందుకు పార్టీ వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రధాని ర్యాలీ జరిగే కోఠి మీనా బజార్ మైదానంలో బీ.జే.పీ. నేతలు భూమి పూజలు నిర్వహించారు. రెండవ దశ ఎన్నికల ప్రచారం బుధవారం ముగిసింది. బీ.జే.పీ. నేతృత్వంలోని ఎన్.డి.ఎ., ప్రతిపక్ష […]

