Chandrababu-Naidu-768x512 Political

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సద్ధం… -ఎన్. చంద్రబాబు నాయుడు-

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు రెండు బటన్లు నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా గళం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో నాయుడు మాట్లాడుతూ… జగన్‌ ను ప్రజలు గద్దె దించడం ఖాయమన్నారు. అహంకారపూరిత పాలకుడిగా జగన్ రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును, వారి పిల్లలను నాశనం చేశారన్నారు. వై.ఎస్‌.ఆర్‌.సి. అధ్యక్షుడిగా జగన్ 2014లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని హత్య చేశారంటూ […]