Screenshot_20231229_113013 Political

కేంధ్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు….. – పురంధేశ్వరి –

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజలకోసం ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు.కేంధ్రం ప్రవేశపెట్టిన పథకాలు ను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నడని ఎద్దేవ చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి […]

IMG-20231115-WA0002 Exclusive

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో 22,000 కు చేరుకున్న దిశా ఆప్ రిజిస్ట్రేషన్….

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిశ మెగా డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎస్.పీ. శ్రీధర్ ఐ.పి.ఎస్., అదనపు ఎస్పీ ఖాదర్ బాషా గార్ల ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా దిశా డి.ఎస్.పీ మురళీమోహన్, అమలాపురం డి.ఎస్.పి. ఎం. అంబికా ప్రసాద్, రామచంద్రపురం డిఎస్పి .టి ఎస్ ఆర్ కే […]