మే 24న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని IMD అంచనా వేయడంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మే 22...
బంగాళాఖాతంలో బలమైన తుఫాను ఏర్పడుతుందని, ఇది రాబోయే రోజుల్లో దేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ డేటా...
బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర తుఫాను రానున్న రోజుల్లో భారతదేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబైకి చెందిన వాతావరణ...
రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డి. రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 42 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 44...
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. టీవి, రేడియో వార్తలు వినాలి, వార్తాపత్రికలు చదవి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటు ఉండాలి....