చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల గుర్తింపు…
చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పిన ఉత్తరప్రదేశ్లోని గోండా సమీపంలోని ప్రదేశంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని సంభందిత అధికారులు తెలిపారు. 600 మంది ప్రయాణికులతో...









