ఉత్తరాఖండ్లోని చిర్బాసాలో విరిగిపడ్డ కొండచర్యలు…
ఆదివారం ఉదయం చిర్బాసాలోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని సంభందిత అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న...









