వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4...
ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు...
కోవిడ్ పేండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది గుండెపోటు కు గురవుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటణ ఒకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ రెస్టాకెంట్...
అయినవిల్లి మండలంలో ధరుణ ఘటన చోటుచేకుసుంది. అయినవిల్లి మండలం లో పోతుకుర్రు గ్రామంలో కుడుపూడి సత్యనారాయణ జీవన ఉపాది కోసం ఏర్పాటు చేసిన తాటాకు ఇల్లులు దగ్ధం...
ఆంధ్ర రాష్ట్రం ప్రవేవపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ జీ.ఓ. ను రద్ధుచేయలని ప్రత్తిపాడు నియోజకవంర్గంలో బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తంచేసారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు భూహక్కు...
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ నెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్...