బెంగళూరు రాష్ట్రం ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయానికి వెళ్లిన భక్తులు ధర్శనం అనంతరం ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రాసాదం...
తమిళనానడు రాష్ట్రం సత్యమంగళంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పై కారు టర్నింగ్ తిరుగుతుండగా అదే రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ కారు...
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కొత్తూరులో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే...
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపనేత భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో...
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది....
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది....
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని...
కోవిడ్-19 యొక్క జే.ఎన్. 1 సబ్-వేరియంట్ దేశంలో పెరుగుతున్న కారణంగా మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సీజన్ లో కోవిడ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని...