సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు....
టీ.డీ.పీ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ మంగళగిరిపై పడింది. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. జరిగిన టీ.డీ.పీ. కార్యకర్తల సమావేశంలో ఆయన...
తమ సమస్యల పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని అంగన్వాడి వర్కర్లు ముట్టడించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద...
చెన్నై లో ఘోర ప్రమాధం చోటుచేసుకుంది. ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోని ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో దాదాపు 50 మంది ఆసుపత్రి పాలైనట్లు...
తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి...
కాకినానడ గరంలో సర్వ శిక్ష కాంట్రాక్ట్ లు తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని సరికొత్తలో రీతిలో నిరసన తెలిపారు. కాకినాడ ధర్నాచౌక్ దగ్గర బిక్షాటన చేస్తూ...
అయెరికా లో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ...
రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్, పెద్దాపురం వైఎస్ఆర్సీ పార్టీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ఇంటి వద్ద సీ.ఐ.టీ.యూ. జిందాబాద్ అని...
కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం...