కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై...
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారపుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి 57 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అందుకు...
కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం కాకినాడ ప్రజల ఉపాధి కోసం 1985లో దివంగత కె.వి.కె. రాజు కాకినాడలో యూరియా తయారీ కర్మగారాన్ని నిర్మించారని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ...
కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అంబేత్కర్ గురుకుల పాఠశాలలో మధ్యాహన బోజనం కలుషితం కావడంతో అది తిన్న...
రోడ్డు ప్రమాదాల్లో అపారమైన ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుందని రహదారులపై ప్రయాణించే ప్రయానికులందరూ భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టవచ్చని మోటార్ వెహికల్స్...
ఇండోనేషియా దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు పడి ఒక ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్.బీ.ఐ. సుబాంగ్ మరియు 2 ఫ్లో...
ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ...