జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా...
కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు...
ఓ.ఎన్.జి.సి. సంస్థ కాకినాడ సముద్రంలో చమురు వెళికితీత కార్యకలాపాల మూలంగా ఆ ప్రదేశానికి మూసివేసింది. దానితో వేట బోట్లు అటువైపుకు వెళ్లడానికి లేకపోవడంతో వేట లేక ఆకలి...
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని వున్న పరిసరాల్లో ఒక ఆవర్తనం ఏర్పడిందని అంబటి శివప్రసాద్ తెలిపారు. దీని వలన తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాది పౌల్ట్రీ పరిశ్రమలను వనికిస్తోంది. బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి చెందాయి. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్...
గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 105 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్ల కేసుల చేరికతో దేశం...
రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం...
కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియ జాతి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సీ. సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు...