maxresdefault (7)
Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ...
WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1)
Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ....
WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM
Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి...
1000023928
Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో...
WhatsApp Image 2024-02-25 at 9.04.33 AM
Viral

యూపీ రాష్ట్రంలో ఘోర విషాదం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాస్గంజ్లో భక్తులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి అక్కడే ఉన్న ఒక చెరువులోకి దూసుకెళ్లింది....
WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM
Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు...
bjp-flag
Viral

ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్...
1327569-citu
Viral

ఎన్నో పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్…

కాకినాడ నగరంలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం...
BB1iM2XD
Viral

గుండెపోటుతో కర్ణాటక క్రికెటర్ హొయసల మృతి…

బెంగళూరులోని ఆర్‌.ఎస్‌.ఐ. మైదానంలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో కర్ణాటక క్రికెటర్ హొయసల గుండెపోటుతో మరణించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య తీవ్ర...
Janasena Pary HD logo
Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు...